Monday, May 20, 2024

నేడు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు చూపుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు  ఈ రోజు కూడా నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 383 పాయింట్లు నష్టపోయి 57,300కు పడిపోయింది. నిఫ్టీ 114 పాయింట్లు కోల్పోయి 17,100కి దిగజారింది.

మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, HDFC లిమిటెడ్ , , సన్ ఫార్మా కంపెనీలు లభపడ్డాగా.. టాటా స్టీల్, టీసీఎస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లు నష్టాలు మూటకట్టుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement