Tuesday, April 30, 2024

Big Breaking | రిటైర్డ్​ ఎంపీడీవో కిడ్నాప్​.. జనగామ జిల్లాలో కలకలం

జనగామ జిల్లాలో కిడ్నాప్​ కలకలం చెలరేగింది. రిటైర్డ్​ ఎంపీడీవో రామకృష్ణయ్య ఇవ్వాల (శుక్రవారం) రాత్రి కిడ్నాప్​నకు గురయినట్టు తెలుస్తోంది. బైక్​పై వెళ్తుండగా దుండగులు అతడిని అపహరించినట్టు సమాచారం. పోచన్నపేట నుంచి బచ్చన్నపేటకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని రామకృష్ణయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లెయింట్​ చేసినట్టు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement