Tuesday, April 30, 2024

యాదాద్రి ఆలయ పునః నిర్మాణం మహా అద్భుతం – గవర్నర్ తమిళ సై

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహా స్వామి ఆలయ పునః నిర్మాణం మహా అద్భుతమని గవర్నర్ తమిళ సై సౌదర్య రాజన్ అన్నారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆలయ ఏవో గీతా రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి ఘన స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement