Saturday, May 11, 2024

ఉద్దవ్ ఠాక్రే కు రెబల్ నేత ఏక్ నాథ్ షిండే లేఖ

శివసేన రెబల్ నేథ ఏక్ నాథ్ షిండే సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాశారు. సీఎం ఎమ్మెల్యేల మాటలు ఎప్పుడూ వినలేదన్నారు. వారి బాధలు కూడా అర్థం చేసుకోలేదన్నారు. ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదన్నారు. ఎమ్మెల్యేల మనోభావాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఏక్ నాథ్ షిండే ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement