Saturday, May 18, 2024

ఏలూరు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ దిగ్భ్రాంతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ఏలూరులోని ప‌రిశ్ర‌మ‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో ఆరుగురు మృతిచెందారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌ధాని మోడీ సంతాపం తెలిపారు. క్ష‌త‌గాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్ర‌ధాని మోడీ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement