Sunday, May 5, 2024

వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. దేశంలో నాలుగో వందే భారత్ రైలు ప్రారంభమైంది. హిమాచల్ ప్రదేశ్ ఉనా రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీకి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం జైరామ్ ఠాకూర్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement