Monday, April 29, 2024

ఘాటెక్కిన ఎర్ర బంగారం.. పసిడితో మిర్చి ధరలు పోటీ

తెలంగాణలో ఎర్ర బంగారం ఘాటెక్కింది. రాష్ట్రంలో బంగారంతో పాటు మిర్చి ధరలు పోటీ పడి పెరుగుతున్నాయి. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి, దేశి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. క్వింటాల్ సింగిల్ పట్టి మిర్చి ధర రూ.40,000. అలాగే, పత్తి ధర రూ. 10,100 పలికింది. మిర్చి, పత్తికి ఇంత ధర పలకడం మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement