Thursday, April 25, 2024

PRC Petition : ఏపీ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు

పీఆర్సీని స‌వాల్ చేస్తూ.. దాఖ‌లైన పిటిష‌న్ ను ఏపీ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏ ఒక్క ఉద్యోగి జీతం నుంచి రిక‌వ‌రీ చేయొద్ద‌ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వానికి ఆదేశించింది. ఇదిలా ఉంటే… పీఆర్సీపై కాసేప‌టి క్రితం మంత్రుల క‌మిటీతో పీఆర్సీ స్టీరింగ్ క‌మిటీ స‌భ్యులు స‌మావేశ‌మైన విష‌యం విధిత‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement