Tuesday, May 14, 2024

Flash: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపుపై భగ్గుమన్న ప్రతిపక్షాలు

పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.  పార్లమెంట్ లో విపక్షాలు నిరసనకు దిగాయి. టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర రావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభ నుండి వాకౌట్ చేశారు. మోడీ సర్కారు నిరంకుశ పోకడలపై టీఆర్ఎస్ సహా టిఎంసి, డీఎంకే పార్టీలు వాకౌట్ చేశాయి. కేంద్రంపై టీఆర్ఎస్ తో పాటుగా టీఎంసి, డీఎంకే ఆందోళనకు సిద్ధమైయ్యాయి.

కాగా, ఈ రోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ తోపాటు వంట గ్యాస్ ధరలను కేంద్ర పెంచిన సంగతి తెలిసిందే. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement