Monday, April 29, 2024

Breaking: సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట

ఎమ్మెల్సీ కవితకు సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు కోర్డు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. కవిత పేరును కేసులో ఎక్కడా వాడొద్దని కోర్టు తెలిపింది. కవితపై ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీలకు కోర్టు నోటీసులు పంపింది. సోషల్ మీడియా, మీడియాలో వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను సిటీ సివిల్ కోర్టు సెప్టెంబర్ 13కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement