Thursday, May 2, 2024

Delhi: కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరిని క‌లిసిన మంత్రి కేటీఆర్

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ ఢిల్లీలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని క‌లిశారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై కేంద్ర‌మంత్రితో కేటీఆర్ చ‌ర్చించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ వెంట ఎంపీలు రంజిత్ రెడ్డి, కొత్త‌ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement