Thursday, May 2, 2024

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

మహారాష్ట్రలోని హింగ్నాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కటారియా ఆగ్రో కంపెనీలో మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంతో మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement