Tuesday, May 21, 2024

సోనియాతో మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ భేటీ

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ భేటీ అయ్యారు. రాజస్థాన్ పరిణామాలపై నేతలు సోనియాకు నివేదికను అందించారు. మల్లికార్జున ఖర్గే, అజయ్ మాకెన్ లు ఆదివారం కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు. రాజస్థాన్ సీఎం మార్పుపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement