Monday, April 29, 2024

Maharashtra: రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన అల్టిమేటం

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరింది. గంట గంటకూ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తాజాగా రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన పార్టీ అల్టిమేటం చేసింది. సాయంత్రం 5గంటలకు అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. లేదంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని శివసేన విప్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement