Thursday, May 2, 2024

క‌రోనా హెల్త్ బులెటిన్ – కొత్త‌గా 949కేసులు

కేంద్ర ఆరోగ్య‌శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ ని రిలీజ్ చేసింది. గ‌త 24గంట్లో దేశంలో 949కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి..దాం తో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,39,972 కు చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 810 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 97.76 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 6 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,21, 743 కి చేరింది. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,25,07,038 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,86,30,62,546 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 6,66,660 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 11,191 కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement