Friday, May 3, 2024

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపిన కేటీఆర్

15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లు తమ హయాంలో ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నానని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement