Tuesday, April 30, 2024

కేజీఎఫ్ న‌టుడు కృష్ణా జి రావు ఇక లేరు..

కేజీఎఫ్ సినిమాతో గొప్ప‌ పేరు తెచ్చుకున్న నటుడు కృష్ణా జి రావు ఇక లేరు. ఆయ‌న గ‌త కొద్దిరోజులుగా శ్వాస సంబంధ వ్యాధులతో బాధ‌ప‌డుతూ బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయన ఈరోజు కన్నుమూశారు. ఇటీవలే ఈయన లీడ్ రోల్ లో ఓ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతలోనే ఈయన మరణించారు. కేజీఎఫ్ పార్ట్ 1 లో నరాచీలో హీరోతో కలిసి విలన్లతో ఫైట్ సీన్ కి ముందు కృష్ణా జి రావు అందుడిగా కనిపిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement