Wednesday, May 15, 2024

సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోన్న కేంద్రం.. కేసీఆర్

కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గోల్కొండ పోర్టులో జెండావిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ… నిరంకుశంగా ఆంక్షలు విధిస్తోందన్నారు. అధికార వికేంద్రీకరణకు పాల్పడుతోందన్నారు. ఎవరినీ సంప్రదించకుండానే నిర్ణయాలను రాష్ట్రాలపై కేంద్రం రుద్దుతోందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పెంచుతోందన్నారు. సంక్షేమ పథకాలకు ఉచితాలు అని పేరుపెట్టి అవమానించడం గర్హనీయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement