Monday, April 29, 2024

రాష్ట్రాలపై ప్రధాని అబద్దాలు చెప్పడం దౌర్భాగ్యం : హరీశ్ రావు

ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలపై అబద్దాలు చెప్పడం దౌర్భగ్యమని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అంతర్జాతీయ చమురు ధరలు తగ్గినప్పుడు మోడీ ప్రభుత్వం పన్ను విపరీతంగా పెంచిందన్నారు. సెస్ ల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు వాటా రాదన్నారు. పన్ను తగ్గించి సెస్ తగ్గించకపోవడం కేంద్రం కుట్ర అన్నారు. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ వ్యాట్ పెంచలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement