Tuesday, May 7, 2024

ఎవ‌రు గెలిచార‌నేది ముఖ్యం కాదు..ఆటే ఇంపార్టెంట్-క‌పిల్ దేవ్

మ్యాచ్ గెలిచింది ఇండియానా లేదా పాకిస్థానా అనేది ముఖ్యం కాద‌ని క్రికెట్ గెలిచింద‌ని తాను భావిస్తాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు భార‌త క్రికెట్ దిగ్గ‌జం క‌పిల్ దేవ్. యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ లో పాకిస్థాన్ ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. ఇండియా-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ అద్భుతంగా కొనసాగిందని చెప్పారు. రెండు జట్లు చాలా బాగా ఆడాయని అభినందించారు. అయితే, మ్యాచ్ లో గెలిచిన టీమ్ కు చాలా సంతోషంగా ఉంటుందని… ఇదే సమయంలో ఓటమిపాలైన టీమ్ వచ్చే మ్యాచ్ లో సత్తా చాటుతామని చెపుతుందని అన్నారు. ఆట అంటే ఇదేనని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement