Friday, April 26, 2024

వెంటవెంటనే 2 వికెట్లు కోల్పోయిన భారత్.. 32/3

విశాఖ‌ప‌ట్నంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగనున్న రెండో వ‌న్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 32 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. ఆ తరువాత బంతికే సూర్యకుమార్ యాదవ్ పరుగులేమీ చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement