Tuesday, May 7, 2024

India Corona Update: కొత్తగా 14 వేల కేసులు.. 443 మరణాలు

దేశంలో కొత్తగా 14,306 కరోనా కేసులు నమోదయ్యాయి. 18,762 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. మరో 443 మంది మరణించారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,41,90,013 మందికి చేరగా.. ఇందులో 3,45,67,367 మంది కరోనాను జయించారు. దేశంలో 1,67,695 కేసులు యాక్టివ్ గా ఉండగా.. ఇప్పటి వరకు మొత్తం 4,54,712 మంది కరోనాకు బలైయ్యారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీ కూడా చురుగ్గా సాగుతోంది. ఇప్పటి వరకు 1,02,27,12,895 మందికి టీకాలు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: గులాబీ వేడుక.. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్!

Advertisement

తాజా వార్తలు

Advertisement