Monday, May 13, 2024

నాకు ఈడీ నోటీసులు కొత్తేం కాదు.. రేవంత్ రెడ్డి

తనకు ఈడీ నోటీసులు రావడం కొత్తేం కాదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈడీ నోటీసులపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ… గతంలోనూ ఈడీ నోటీసులు వచ్చాయన్నారు. అన్నింటికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాహుల్ యాత్రలో పాల్గొనే కాంగ్రెస్ నేతలను ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఈడీ దాడులు మనస్థైర్యాన్ని దెబ్బతీయలేవన్నారు. టీఆర్ఎస్ నేతలపై ఈడీ విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement