Thursday, May 9, 2024

Breaking | పటాకుల తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 11 మంది దుర్మరణం

కర్నాటక సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది.. అత్తిపల్లిలోని పటాకుల తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ పేలుడు ఘటనతో అక్కడికక్కడే11 మంది చినిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన తెలిసిన వెంటనే రెస్క్యూటీమ్, ఫైర్​ సిబ్బంది చేరుకున్నారు.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగనున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement