హైదరాబాద్లో ఇవ్వాల (శనివారం) రాత్రి పెను ప్రమాదం సంభంవించింది. మాదాపూర్ దగ్గరున్న ఫార్యూన్ టవర్స్లో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక బృందాలు హుటాహుటిన తరలివచ్చాయి. మంటలార్పే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Big Breaking | హైదరాబాద్లో ఘోరం.. ఫార్యూన్ టవర్స్లో అగ్ని ప్రమాదం
Advertisement
తాజా వార్తలు
Advertisement