Monday, May 6, 2024

కొత్త‌గా 5,076క‌రోనా కేసులు-11మంది మృతి

దేశంలో కొత్త‌గా 5,076క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. కాగా 11మంది క‌రోనాతో మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5076 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,44,95,359 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 47,945 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.11 శాతంగా ఉంది. మృతుల సంఖ్య 5,28,150 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5970 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,39,13,294 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.14 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గడిచిన 24 గంటల్లో 17 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement