Sunday, May 5, 2024

Gold Prices: పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా..

పసిడి ప్రియులకు ఇది చేదు వార్తే. బంగారం ధర మళ్లీ పెరిగింది. ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగింది. దీంతో పసిడి రేటు రూ.48,600కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.390 పెరుగుదలతో రూ.53,020గా నమోదైంది. ఇక, వెండి ధర కూడా బంగారం దారిలోనే నడిచింది. వెండి ధర రూ.200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,500కి ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement