Monday, April 29, 2024

Gold Rate: మళ్లీ పెరిగిన పసిడి ధర.. నేటి రేట్లు ఇవీ!

పసిడి ప్రియులకు బంగారం ధర షాక్ ఇచ్చింది. గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పరుగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.45,120గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,220కి చేరింది. ఇక, వెండి ధర రూ.200 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,300కి ఎగిసింది. మరోవైపు దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,260గా ఉంది. ముంబైలో రూ.46,780గా నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement