Monday, April 29, 2024

Gold News: పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి ప్రియుకులకు ఇది చేదు వార్త. బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారంతో పోలిస్తే ఆదివారం ధర రూ.140 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర, రూ.45,100గా నమోదైంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల ధర కూడా రూ.150 పెరిగి రూ.49,200కి చేరింది. ఇక, వెండి ధర కూడా స్వల్పంగా పెరింది. కేజీ వెండి ధర రూ.300 పెరిగి.. రూ.65,100కి ఎగసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement