Thursday, May 2, 2024

తిరుమల శ్రీవారికి కన్నులపండువగా పుష్పోత్సవం

తిరుమలలో శ్రీవారికి ఇవ్వాల (మంగళవారం) పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. దాతలు విరాళమిచ్చినవి, టీటీడీ సమకూర్చిన టన్నుల కొద్దీ వివిధ రకాల పుష్పాలను టీటీడీ అధికారులు స్వామివారికి సమర్పించారు. శ్రీవారు, అమ్మవార్ల హృదయాలను తాకేవరకు పుష్పాలను నివేదించి, తొలగించారు. ఇలా 20సార్లు పుష్పార్చన నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement