ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ప్రైవేట్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందగా.. మరో 25మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. లఖింపూరి భేరిలో ఈ రోడ్డుప్రమాద ఘటన చోటుచేసుకుంది. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement