Thursday, May 2, 2024

జమ్ము కశ్మీర్‌‌లో ఎన్ కౌంటర్ : ఉగ్ర‌వాది మృతి

జమ్ము కశ్మీర్ లోని షోపియాన్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎన్ కౌంటర్ జరిగింది. తుర్కయాంగం ప్రాంతంలో భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. టెర్రరిస్టుల నుంచి భద్రతా బలగాలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జమ్ము కశ్మీర్ పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement