Friday, May 3, 2024

Yadadari: యాదగిరీశుడి సేవలో వైసీపీ ఎమ్మెల్యే రోజా

వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ నార‌సింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం రోజా స్వామివారిని ద‌ర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రోజాను ఆల‌య అర్చ‌కులు ఆశీర్వ‌దించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేశారు. రోజా వెంట టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుర‌భి వాణిదేవీ, యాదాద్రి జ‌డ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement