Wednesday, May 1, 2024

Breaking: కామినేని గ్రూప్ కంపెనీపై ఈడీ దాడులు.. 15 ప్రాంతాల్లో తనిఖీలు

కామినేని గ్రూప్ కంపెనీల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 15చోట్ల ఈడీ దాడులు చేస్తోంది. కామినేని గ్రూప్ కంపెనీలోని ఛైర్మన్, ఎండీ నివాసాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎస్వీఎస్, కామినేనితో పాటు ఆరు మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement