Saturday, May 4, 2024

Breaking: చికోటి ప్రవీణ్, మాధవరెడ్డికి ఈడీ నోటీసులు

చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. హైదరాబాద్ క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగానే చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement