Saturday, May 18, 2024

నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. పోలవరం విలీన మండలాల్లోని గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు చంద్రబాబు బయల్దేరి వెళ్లారు. ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని శివకాశీపురం, కుక్కునూరులలో పర్యటించనున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్‌లో ముంపు ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం పర్యటించనున్నారు. రాత్రికి భద్రాచలం లో చంద్రబాబు బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement