Saturday, April 27, 2024

Breaking: ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో భూప్రకంపనలు..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ ఎన్ సీఆర్ లో భూమి కంపించింది. అలాగే ఉత్తరాఖండ్ లో కూడా భూమి కంపించింది. ఈ రెండు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 5.4గా నమోదైంది. భూకంపం రావడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గతంలో కూడా ఢిల్లీలో భూప్రకంపనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement