Sunday, May 19, 2024

Breaking: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు అందజేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, ఎంపీలు పాల్గొన్నారు. నామినేషన్ తర్వాత ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement