Thursday, May 9, 2024

12న తెలంగాణకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఈనెల 12వ తేదీన ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. ఈసందర్భంగా ఆమె బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావులను కలవనున్నారు. ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నర్‌‌‌‌‌‌‌‌గానూ పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement