Tuesday, May 7, 2024

త్రివిక్ర‌మ్ భార్య నాట్య ప్ర‌ద‌ర్శ‌న : విచ్చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్

హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో మీనాక్షి క‌ల్యాణం నృత్య‌రూప‌కం ప్ర‌ద‌ర్శించారు. టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ భార్య సౌజ‌న్య శ్రీనివాస్ నాట్య ప్ర‌ద‌ర్శ చేశారు. ఈ నాట్య ప్రదర్శనకు ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పవన్ కల్యాణ్… ఇటీవల కన్నుమూసిన ప్రముఖ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి మీనాక్షి కల్యాణం నృత్యరూపకాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకుడు తమన్ కూడా విచ్చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement