Monday, April 29, 2024

మూడో ఓవర్ కే మూడు వికెట్లు ఢమాల్.. ముంబై 19/3

చెన్నైతో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగిన ముంబై కు ఆదిలోనే షాకుల మీద షాకులు తగిలాయి. తొలి వికెట్ గా గ్రీన్ పెవిలియన్ కు చేరగా.. ఆతర్వాత ఇషాన్ కిషన్, కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అదే దారి పట్టారు. దీపక్ చాహర్ ఇషాన్, రోహిత్ ల వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్ పాండేకు ఒక వికెట్ దక్కింది. ప్రస్తుతం నాలుగు ఓవర్లు ముగిసే సరికి ముంబై టాప్ బ్యాటింగ్ ఆర్డర్ కోల్పోయి 19 పరుగులు మాత్రమే చేసింది. ముంబై స్కోరు వికెట్ల నష్టానికి 19 పరుగులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement