Thursday, April 18, 2024

తొలి వికెట్ కోల్పోయిన ముంబై.. గ్రీన్ 6కి ఔట్

చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో ఈరోజు చెన్నై సూప‌ర్ కింగ్స్ వ‌ర్సెస్ ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య 49వ ఐపీఎల్ మ్యాచ్ జ‌రురుతోంది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ముంబై ఇండియన్స్ జట్టు 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ముంబై ఓపెనర్ కామెరున్ గ్రీన్ 6 పరుగులు చేసి తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement