Saturday, May 4, 2024

Breaking | అక్ర‌మంగా నిర్మించిన ఆరు విల్లాల కూల్చివేత‌..

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో రోజు రోజుకు భూ ఆక్ర‌మ‌ణ‌లు పెరిగిపోతున్నాయి. మ‌ణికొండ మున్సిపాలిటీ ప‌రిధిలోని ఇబ్ర‌హీంబాగ్‌లో చెరువు బ‌ఫ‌ర్ జోన్‌ని ఆక్ర‌మించి ఏకంగా విల్లాలే నిర్మించారు. దీనిపై కంప్లెయింట్స్ రావ‌డంతో హైదరాబాద్​ మెట్రో డెవలప్​మెంట్​ అథారిటీ (హెచ్​ఎండీఏ) అధికారులు క‌దిలారు. మ‌ణికొండి మున్సిప‌ల్ అధికారులు, హెచ్​ఎండీఏ అధికారులు క‌లిసి జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఇబ్ర‌హీంబాగ్‌లో అక్ర‌మంగా నిర్మించిన ఆరు విల్లాల‌ను ఇవ్వాల (బుధ‌వారం) సాయంత్రం కూల్చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement