Wednesday, April 24, 2024

IPL | చెన్నై, రాజ‌స్థాన్ మ్యాచ్‌.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ

చెన్నై, రాజ‌స్థాన్ జ‌ట్ల మ‌ధ్య ఇవ్వాల (బుధ‌వారం) రాత్రి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. చెన్నైలోని ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో జ‌రిగే ఈ మ్యాచ్ కోసం టాస్ వేయ‌గా.. చెన్నై జ‌ట్టు టాస్ గెలిచింది. ఈ క్ర‌మంలో ధోనీ తొలుత బౌలింగ్ నిర్ణ‌యించుకున్నాడు. కాగా, మ‌రికాసేప‌ట్లో రాజ‌స్థాన్ జ‌ట్టు బ్యాటింగ్‌కు దిగ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement