Thursday, May 9, 2024

COVID-19: దేశంలో తొలి కోవిడ్ XE వేరియంట్ కేసు నమోదు!

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కొత్త రూపాల్లో మహహ్మారి విరుచుకుపడుతోంది. తాజాగా దేశంలో తొలి కోవిడ్ XE వేరియంట్‌ కేసు న‌మోదు అయింది. ఈ మేరకు జీనోమ్ సీక్వెన్సింగ్ క‌న్సోర్టియ‌మ్‌(ఐఎన్ఎస్ఏసీఓజీ) ధృవీకరించింది. SARS-CoV-2 నిర్ధారించింది. ఇది Omicron యొక్క BA.1, BA.2 వేరియంట్ అని తెలిపారు. అయితే, తాజా వేరియంట్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement