Sunday, April 28, 2024

చిన్నారుల‌కు క‌రోనా వ్యాక్సిన్ – ప్రారంభించిన మంత్రి గుంగుల క‌మ‌లాక‌ర్

కరీంనగర్ లో 12 నుండి 14 సంవత్సరాల పిల్లలకు క‌రోనా వ్యాక్సినేషన్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ,జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ – అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement