Sunday, April 28, 2024

Srinagar: ఎన్ కౌంట‌ర్ లో ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

జ‌మ్ముక‌శ్మీర్ లోని శ్రీన‌గ‌ర్ లో పోలీసులు, ఉగ్ర‌వాదులకు మ‌ధ్య ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను కశ్మీర్ జోన్ పోలీసులు హతమార్చారు. శ్రీనగర్ లోని నౌగావ్ ప్రాంతంలో పోలీసులు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత లష్కరే తోషిబా, టీఆర్ ఎఫ్ ఔట్ ఫిట్ లో ఉన్న ఉగ్రవాదులను హతమార్చారు. ఖన్మోహ్ సర్పంచ్ సమీర్ హత్య కేసులో చనిపోయిన ఉగ్రవాదుల ప్రమేయమున్న‌ట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ గుర్తించామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement