Tuesday, April 30, 2024

కొత్త‌గా 6298క‌రోనా కేసులు-23మంది మృతి

నేడు కొత్త‌గా 6298క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 23మంది మృతి చెందారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,22,777 కు చేరింది. ఇక యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 46,748 కు చేరింది. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 90.01 శాతంగా ఉంది. మృతుల సంఖ్య 5,28,273 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5916 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,39,47,756 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.15 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 19 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement