Saturday, May 4, 2024

కొత్త‌గా 4,777క‌రోనా కేసులు -23మంది మృతి

గ‌డిచిన గంట‌ల్లో ఇండియాలో 4,777కొత్త క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి.దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,45,68,114 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 43,994 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 90.01 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 23 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,28,510 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 5196 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,39,95,610 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.17 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 15 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement