Wednesday, May 1, 2024

పార్టీ ప్ర‌క్షాళ‌న‌పై ‘కాంగ్రెస్’ క‌స‌ర‌త్తు

ఢిల్లీ : పార్టీ ప్ర‌క్షాళ‌న‌పై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ మేర‌కు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, రాష్ట్రాల ఇన్ ఛార్జ్ ల‌తో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. కాగా ఈ స‌మావేశానికి ప్రియాంక‌గాంధీ హాజ‌ర‌య్యారు. పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు, సంస్థాగ‌త ఎన్నిక‌లు, ఏఐసీసీ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఏరాష్ట్రంలో ఎంత శాతం స‌భ్య‌త్వం న‌మోదైంద‌న్న దానిపై స‌మీక్ష జ‌రుగుతోంది. ఇక పెట్రోల్,డీజిల్,వంట‌గ్యాస్ ధ‌ర‌ల పెంపుపై ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement